కాలి నడకన విజయవాడకు భవానీలు

63చూసినవారు
కాలి నడకన విజయవాడకు భవానీలు
బుచ్చయ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన భవానీ భక్తులు దసరా నవరాత్రులు సందర్భంగా గురువారం మాల ధారణ చేసి విజయవాడ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దర్శనం నిమిత్తం కాలినడకన బయలుదేరారు. మొత్తం 15 మంది కాలినడకన బయలుదేరిన భవాని భక్తులులో . సంజీవ్ , వై. రాము, ఎస్. రాజు, ఎ. నాగు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్