లడ్డు పవిత్రతను దెబ్బతీసిన గత ప్రభుత్వం

85చూసినవారు
లడ్డు పవిత్రతను దెబ్బతీసిన గత ప్రభుత్వం
తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు పవిత్రను గత ప్రభుత్వం దెబ్బతీసిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. నెయ్యి సరఫరా చేసే నందిని సంస్థను ఎందుకు పక్కకు తప్పించారో వివరణ ఇవ్వాలని అన్నారు. మిగిలిన ఆలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించాలన్నారు. నేషనల్ డెయిరీ నివేదిక ఆధారంగా వేరువేరుగా పరీక్షలు ఇది బయటపడిందన్నారు.

సంబంధిత పోస్ట్