శ్రీవారి లడ్డు పై టీడీపీ రాజకీయం

55చూసినవారు
శ్రీవారి లడ్డుపై కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఎమ్మెల్సీ బొత్సా సత్యనారాయణ ఆరోపించారు. శనివారం విశాఖ వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 100 రోజుల పాలన నేపథ్యంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కూటమి నేతలు. వైసిపి నేతలను టార్గెట్ చేశారని ఆరోపించారు. లడ్డు రాజకీయాన్ని తెర లేపారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్