తప్పుడు ప్రచారాలు చేసే వారికి బుద్ధి చెప్పండి

62చూసినవారు
తప్పుడు ప్రచారాలు చేసే వారికి బుద్ధి చెప్పండి
ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డు పేరుతో దుష్ప్రచారం చేస్తున్నవారికి తగినబుద్ధి చెప్పాలంటూ మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నారు. శనివారం మాడుగుల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆయన తిరుపతి లడ్డు వ్యవహారంపై జరుగుతున్న ప్రచారం విచారకరమని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న శక్తులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్టుచెప్పారు

సంబంధిత పోస్ట్