గుత్తులపుట్టు లో పల్స్ పోలియో కార్యక్రమం

615చూసినవారు
గుత్తులపుట్టు లో పల్స్ పోలియో కార్యక్రమం
పాడేరు నియోజకవర్గం గుత్తులపుట్టు పంచాయతీ కేంద్రంలో ఎఎన్ఎం విరవణి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 గంటలు నుండి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్బంగా 0 - 5 సంవత్సరం లోపు సుమారు 150 మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కొండమ్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్