ఘనంగా మాజీ ఎంపీ మూర్తి వర్ధంతి

64చూసినవారు
ఘనంగా మాజీ ఎంపీ మూర్తి వర్ధంతి
లోక్ సభ మాజీ సభ్యులు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మూర్తి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి, దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్