విశాఖ: ప్రజా వినతులకు సంతృప్తికర పరిష్కారం

52చూసినవారు
విశాఖ: ప్రజా వినతులకు సంతృప్తికర పరిష్కారం
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా వచ్చే ప్రజా వినతులకు సంతృప్తికర స్థాయిలో పరిష్కారం చూపాలని, అవసరమైతే ప్రజలతో నేరుగా మాట్లాడాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను సోమ‌వారం ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులు రీ-ఓపెన్ కావడానికి వీలులేదని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్ణీత గడువులోఆడిట్ నిర్వహించుకోవాలని, సమీక్షించుకుని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్