ఎస్ రాయవరం: క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

73చూసినవారు
ప్రాథమిక దశలో క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే నివారణ సాధ్యపడుతుందని సర్వసిద్ధి పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ శక్తి ప్రియ సూచించారు. ప్రపంచ బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం వేమగిరిలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. గుట్కా, పాన్ మసాలా, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని గ్రామస్థులకు సూచించారు. 48 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్