రూ. 26 వేలు పలికిన వినాయకుని లడ్డు

70చూసినవారు
రూ. 26 వేలు పలికిన వినాయకుని లడ్డు
వినాయక ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన కోటవురట్ల సీతారామరాజు నగర్ లో.. బాల వినాయక ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 18 కేజీల లడ్డు పాటని నిర్వహించడం జరిగింది. దీనిలో సామల వెంకట రాజగోపాల్ (హరిబాబు) 26 వేల రూపాయలకు లడ్డూని పాట పాడి దక్కించుకున్నారు. దీనిని లడ్డు దాతలు మామిడి సత్యనారాయణ యశ్వంత్ కుమార్ చేతుల మీదుగా వాడుకున్న వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల వినాయక యూత్ కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్