ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆందోళ‌న‌

52చూసినవారు
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రద్దు చేసిన గేటు పాస్‌లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు మంగళవారం రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అందుకు యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్లాంటులో 4 వేల మందిని తొలగించేందుకు యాజమాన్యం సిద్ధ‌మ‌వ‌డం దారుణ‌మ‌న్నారు.

సంబంధిత పోస్ట్