టీడీపీ కార్యకర్తకి మాజీ ఎమ్మెల్యే నివాళి

69చూసినవారు
టీడీపీ కార్యకర్తకి మాజీ ఎమ్మెల్యే నివాళి
సెట్టూరు మండలం కైరేవు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త మల్లెల మహేష్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలిసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అక్కడికి చేరుకుని మహేష్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు.

సంబంధిత పోస్ట్