ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన ఎక్సైజ్ పోలీస్ అధికారులు

80చూసినవారు
ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన ఎక్సైజ్ పోలీస్ అధికారులు
సత్య సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి సర్కిల్‌లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ ఫరూక్ అజామ్, ఎస్సై కుమార్ గురువారం వెంకటాపురంలో టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేలు అందజేసిన అధికారులు, వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది.

సంబంధిత పోస్ట్