సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలు పోలీసు కవాతు

81చూసినవారు
రాయదుర్గం మండల పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన కొండాపురం గ్రామంలో కేంద్ర సాయుధ బలగాల సమక్షంలో సీఐ శ్రీనివాసులు మరియు తాసిల్దార్ చిట్టిబాబు ఆధ్వర్యంలో శనివారం పోలీసు కవాతు నిర్వహించారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారికి ధైర్యాన్ని కల్పించారు. కొండాపురం గ్రామములో ని పాఠశాల నందు పోలింగ్ స్టేషన్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్