బెలుగుప్ప మండలంలోని దుద్దేకుంట గ్రామంలో ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వర రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు.