రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి

69చూసినవారు
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూల్ నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని.. ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షుడు రజాక్, కార్యదర్శి ఉపేంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురంలో శుక్రవారం వారు మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. రాజధాని అమరావతి కావడంతో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతిలో బెంచ్ పెట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్