ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండాలి - పరిటాల శ్రీరామ్

1554చూసినవారు
ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండాలి - పరిటాల శ్రీరామ్
ఎన్నికలు ఎంతో దూరం లేవని ఇక నుంచి నిత్యం ప్రజల్లోనే ఉండాలని టిడిపి శ్రేణులకు ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ సూచించారు. శుక్రవారం ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ఎన్ని ప్రాంతాల్లో జరిగింది ఇంకా ఎక్కడెక్కడ జరగలేదన్న వివరాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఇకనుంచి భవిష్యత్తుకు గ్యారెంటీతో పాటు ఇతర ప్రచార కార్యక్రమాలన్నీ వేగవంతం చేసి ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్