అటల్ బిహారీ వాజ్పేయికి మంత్రి సత్యకుమార్ నివాళులు

69చూసినవారు
మాజీ ప్రధాని, సీనియర్ బీజేపీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి 94వ వర్ధంతి సందర్భంగా ధర్మవరం ఎమ్మెల్యే &వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నివాళులర్పించారు. శుక్రవారం విజయవాడలోని సత్య కుమార్ కార్యాలయంలో కార్యక్రమం చేశారు. అనంతరం సత్య కుమార్ మాట్లాడుతూ. అటల్ బిహారీ వాజ్పేయి దేశం గర్వించదగ్గ గొప్ప నేత అన్నారు.

సంబంధిత పోస్ట్