రామోజీరావు మృతి తెలుగుజాతికి తీరని లోటు

52చూసినవారు
రామోజీరావు మృతి తెలుగుజాతికి తీరని లోటు
ఈనాడు పత్రిక సంస్థ చైర్మన్ రామోజీరావు (88) మృతి తెలుగుజాతికి తీరని లోటని ఓ మంచి వ్యక్తిని పత్రికారంగం సినీ రంగం కోల్పోవడం నిజంగా బాధాకరమని చేనేత జాతీయ సభ్యురాలు సంకారపు జయశ్రీ, రిటైర్డ్ కంటి నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్థానిక ఎన్జీవో హోంలో సంతాప సభను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్