మూడు నామినేషన్లు తిరస్కరణ

1917చూసినవారు
మూడు నామినేషన్లు తిరస్కరణ
గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో మూడు నామినేషన్లు తిరస్కరణ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. టిడిపి నుంచి నామినేషన్లు వేసిన గుమ్మనూరు నారాయణస్వామి, ఈశ్వర్, వైసీపీ నుంచి నామినేషన్ వేసిన వై. శారద బీఫారాలు ఇవ్వకపోవడంతో ఆర్వో తిరస్కరించారు. ప్రధాన పార్టీలు టిడిపి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులతో పాటు మరో 14 మంది బరిలో నిలిచారు.

సంబంధిత పోస్ట్