ట్రినిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

54చూసినవారు
ట్రినిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ట్రినిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ డాక్టర్ కుమార్ రాజా, కార్యదర్శి కె. ఉషా రాణి ఆధ్వర్యంలో బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి సహకారంతో హిందూపురం పట్టణంలోని సూగురు ఆంజనేయ స్వామి ఆలయం కల్యాణ మండపం వద్ద ఉచిత కం టి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు దీపిక. స్వాతి 450 మంది కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 180 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వీరికి బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రిలో ఉచితం గా ఆపరేషన్లు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్