మోసం చేయడంలో చంద్రబాబుని మించినవారు లేరు: బీఎస్పీ కార్యదర్శి

51చూసినవారు
మోసం చేయడంలో చంద్రబాబుని మించినవారు లేరు: బీఎస్పీ కార్యదర్శి
బీసీలను అతి సులభంగా మోసం చేయడంలో, నయవంచనకు గురి చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడిని మించినవారు మరొకరు లేరని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఆంపావతిని గోవిందు ఆరోపించారు. కదిరిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ బీసీలకు 33 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం కేంద్రానికి పంపాలనేది మూడవ సారి బీసీలకు చేస్తున్న మోసం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్