కలుషిత నీరు తాగి నాలుగు పాడి ఆవులు మృతి

63చూసినవారు
కలుషిత నీరు తాగి నాలుగు పాడి ఆవులు మృతి
కలుషిత నీరు తాగి నాలుగు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన నంబులపూలకుంటలోని ఎల్లమ్మ వీధిలో శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో పాడి రైతు అంజికిజీవనోపాధి కోల్పోయి రూ. 3 లక్షల 30వేలు నష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న నీరు ఆవులు తాగాయి. తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆమెకు ఇందులో మందులకు 5వేలు అవసరమైతాయన్నారు. జీవనాధారం కోల్పోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు అంజి కోరారు.

సంబంధిత పోస్ట్