డ్రైనేజ్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

53చూసినవారు
డ్రైనేజ్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
మడకశిర మండలం రేకులకుంట గ్రామంలోని కాలనీలో సోమవారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పర్యటించారు. మురికి కాలువలో నీళ్లు నిలబడి అస్తవ్యస్తంగా ఉండడం, ఇళ్లలోకి మురికి నీరు వస్తున్నాయని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని గ్రామ సెక్రెటరీకి ఎమ్మెస్ రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో గుండుమల తిప్పే స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్