రోడ్డు కావాలంటు గిరిజనులు ధర్నా

1057చూసినవారు
రోడ్డు కావాలంటు గిరిజనులు ధర్నా
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుర్రప కొండ ఎగువ తాండకు రోడ్డు కావాలని గిరిజనులు పసువులు కట్టివేసి పిల్లలతో కలిసి ఎగువ తాండకు వెళ్లే రోడ్డు వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 80 ఏళ్లగా మా గ్రామానికి రోడ్డు లేక పడుతున్నామన్నారు. పొలాలుగట్టుపై దారిని కూడా రైతులు జెసిబి తో గుంతల చేయించారు. మా గ్రామానికి రోడ్డు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్