విద్యుత్ షాక్ తో రైతు మృతి

69చూసినవారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామంలో రైతు క్రిష్టప్ప మంగళవారం విద్యుత్ షాక్ మృతి చెందాడు. గ్రామస్తులు అందించిన వివరాలు మేరకు రైతు క్రిష్టప్ప తన పొలంలో స్టాటర్ పెట్టె వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందాడన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్