రైలు ఢీ కోని వృధ్ధుడు మృతి

62చూసినవారు
రైలు ఢీ కోని వృధ్ధుడు మృతి
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లి సమీపంలో బుధవారం రైలు ఢీ కొని గుర్తు తెలియని వృధ్ధుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్ ఐ బాలాజీ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు రైల్వే యస్ ఐ బాలాజీ నాయక్ 9440704699 నెంబరుకు వివరాలు అందించాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్