పుట్టపర్తి: పార్థివా దేహానికి నివాళులు అర్పించిన సామకోటి

77చూసినవారు
పుట్టపర్తి: పార్థివా దేహానికి నివాళులు అర్పించిన సామకోటి
కొత్తచెరువు మండలం, గోరంట్ల పల్లిలో ఆదివారం కురుబ రవి మృతి చెందారు. విషయం తెలుసుకున్న సత్యసాయి జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి వారి నివాసానికి వెళ్లి మృత దేహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో కురుబ ఉపాధ్యక్షులు కేశన, ఆదినారాయణ కురుబ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్