శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: ఎస్ఐ

56చూసినవారు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: ఎస్ఐ
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు బుధవారం గ్రామస్థులను హెచ్చరించారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రజలు అనవసరంగా గొడవలకు వెళ్లొద్దని సూచించారు. మంగళవారం సాయంత్రం చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దెల గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్