కన్యకాపరమేశ్వరిని దర్శించుకున్న రాప్తాడు ఎమ్మెల్యే

54చూసినవారు
కన్యకాపరమేశ్వరిని దర్శించుకున్న రాప్తాడు ఎమ్మెల్యే
అనంతపురంలోని పాత ఊరులో వెలసిన శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పిల్లలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్