17.95 లక్షల నగదు సీజ్

1920చూసినవారు
17.95 లక్షల నగదు సీజ్
కర్ణాటక సరిహద్దు ప్రాంతం డీ హీరేహాళ్ చెకోపోస్టు వద్ద శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ. 17. 95 లక్షల నగదు పట్టుబడింది.ఇందుకు సంబంధించిన వివరాలను సెబ్ అడిషనల్ ఎస్పీ జి. రామకృష్ణ, డీ హీరేహాళ్ ఎస్ఐ రంగడుయాదవ్,సెబ్ ఎస్ఐ వీరస్వామి మీడియాకు శనివారం వెల్లడించారు.బళ్లారి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ఓకారును తనిఖీ చేయగా ఎలాంటి రసీదులు లేకుండా రూ. 17. 95 లక్షల నగదు లభించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్