ఘర్షణకు పాల్పడిన వారిపై కేసు నమోదు

592చూసినవారు
ఘర్షణకు పాల్పడిన వారిపై కేసు నమోదు
ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు. యాడికి మండలంలో ఈ నెల 13న కోనుప్పలపాడు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రెండు వర్షాలు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు చవ్వ గోపాల్ రెడ్డి, చవ్వ విష్ణు వర్దన్ రెడ్డి, రామాంజనేయులు మరో వర్గానికి చెందిన బాల గంగయ్య, గంగిరెడ్డి, బాలకృష్ణతో పాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్