జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసిన దగ్గుపాటి ప్రసాద్

55చూసినవారు
జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసిన దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం నగరం లక్ష్మీ నగర్లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వగృహంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్ ఆయనను కలిసి చిరు జ్ఞాపికను అందజేశారు. అనంతపురం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని దగ్గుపాటి ప్రసాద్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.

సంబంధిత పోస్ట్