తాడిపత్రిలో భారీ బందోబస్తు

63చూసినవారు
తాడిపత్రిలో పోలీసులు శుక్రవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు, సీఐలు మురళీకృష్ణ, లక్ష్మీకాంత్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ఎస్సైలతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలు మోహరించారు.

సంబంధిత పోస్ట్