వివాహిత బలవన్మరణం

1590చూసినవారు
వివాహిత బలవన్మరణం
భర్త తన మాట వినడం లేదని మనస్తాపానికి గురై ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. యాడికి మండలం కోనఉ ప్పలపాడుకు చెందిన శ్రావణి భర్త బ్రహ్మయ్య ఇటీవల మద్యానికి బానిస య్యాడు. తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మార్పురాకపోవడంతో శని వారం ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్