అభాగ్యుల ఆరాధ్యుడు రామోజీరావు

53చూసినవారు
అభాగ్యుల ఆరాధ్యుడు రామోజీరావు
ఈనాడు' పత్రికను స్థాపించి పేదప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చూపిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని తాడిపత్రికి నూతన ఎమ్మెల్యేగా గెలుపొందిన జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు, నీటి ఆదా, తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిన మహనీయుడు ఆయన అని జేసీ కొనియాడారు.

సంబంధిత పోస్ట్