మున్సిపాలిటీని అధికార పార్టీ నాయకులు బ్రష్టు పట్టించారు

1862చూసినవారు
తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆటంకం కలిగిస్తున్నారని జేసీ పవన్ కుమార్ రెడ్డి విమర్శించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీలో జేసీ పవన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఓకే పార్టీ చెందినవారు అయితేనే అభివృద్ధి చెందుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు తాడిపత్రిలో డీజిల్ లో స్కాం చేశారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్