వజ్రకరూర్ మండలంలో కేంద్ర బలగాలతో కవాతు

83చూసినవారు
గ్రామాల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉరవకొండ గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండలకేంద్రంలో కేంద్రబలగాలతో కలిసి గ్రామంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అంతటా 144 సెక్షన్, 30 యాక్ట్ అమలులో ఉన్నాయని ఎవ్వరూ గుంపులుగా ఉండకూదని హెచ్చరికలు జారీచేశారు. ఎన్నికల లెక్కింపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్