జీడిపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి

80చూసినవారు
బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ ను ఆదివరాం రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పరిశీలించారు. మంత్రి జీడిపల్లి రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న పొలాల రైతుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ నుంచి ఏమైనా సమస్యలు ఉంటే అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ముంపు గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్