బద్వేల్: విద్యార్థిని మృతిపై స్పందించిన గోవిందరెడ్డి

55చూసినవారు
రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్నారు. ఆదివారం బద్వేల్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అందుకే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, దానికి నిదర్శనం గోపవరం మండలం పీపీకుంట వద్ద జరిగిన ఘటన అన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా వారి అక్రమ సంపాదనపై దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్