బద్వేల్ : పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థి మృతి

57చూసినవారు
బద్వేల్ : పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థి మృతి
కడప జిల్లా బద్వేల్ లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచింది. శనివారం విద్యార్థినిపై మాది విగ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలిక మృతితో రామాంజనేయ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్