రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది: ఎమ్మెల్యే

56చూసినవారు
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది: ఎమ్మెల్యే
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. వీరపునాయుని పల్లె మండలలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల పొలాలకు నీరు అందిస్తే, బంగారం పండిస్తారని అని నమ్మే వ్యక్తి రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు పుత్తా నర్సింహారెడ్డి అని అన్నారు. వీరాపునాయునిపల్లె, వల్లూరు, కమలాపురం మండలంలోని కాలువలు చెరువులను నింపి పొలాలకు నీరు అందిస్తామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్