సనాతన ధర్మ పరిరక్షణ దీక్షకు ఎమ్మెల్యే సంఘీభావం

64చూసినవారు
సనాతన ధర్మ పరిరక్షణ దీక్షకు ఎమ్మెల్యే సంఘీభావం
తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కల్తీ చెయ్యబడిన నెయ్యిని కలపడం దారుణమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి విమర్శించారు. వీరపునాయుని పల్లె మండలం సంగమేశ్వర ఆలయంలో జనసేన నాయకులు చేపట్టిన పాప ప్రక్షాళన దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ పశ్చాతాప దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి తప్పులు జరగకుండా సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్