కమలాపురం: రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు, అత్యాచారాలు: మాజీ ఎమ్మెల్యే

56చూసినవారు
కమలాపురం: రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు, అత్యాచారాలు: మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా, ఎటు చూసినా హత్యలు, అత్యాచారాలు, రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యాలు దోపిడీలు కనిపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం కమలాపురం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక, మద్యం దర్శనమిస్తున్నాయన్నారు. మహిళలు బయటకి రావాలంటే భయపడుతున్నారు అని అన్నారు. అసలు మహిళలకు రాష్ట్రంలో రక్షణ ఉందా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్