వల్లూరు: చెన్నకేశవస్వామి ఆలయంలో శ్రీలలితా త్రిపురసుందరి దేవి అలంకారం

70చూసినవారు
దేవి శరన్నవరాత్రి సందర్భంగా నాల్గోవ రోజు శ్రీలలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వల్లూరు మండల పరిధిలోని పైడికాల్వ గ్రామంలో వెలిసిన పవిత్ర హరిహర క్షేత్రం చెన్నకేశవ స్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు హరి నారాయణ స్వామి ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్