అస్పియా మృతికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

54చూసినవారు
పుంగనూరు పట్టణంలో ఇటీవల మృతి చెందిన చిన్నారి అస్పియాకు మద్దతుగా న్యాయం జరగాలని శుక్రవారం రాత్రి దిగువ పేట నుండి అంబేద్కర్ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో మానవహారం చేపట్టి ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి సంబంధించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. మృతికి కారుకులైన వారిని ఇంతవరకు గుర్తించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్