కాలువలను పరిశుభ్రం పర్చండి - కాలనీ వాసుల ఆవేదన

61చూసినవారు
కాలువలను పరిశుభ్రం పర్చండి - కాలనీ వాసుల ఆవేదన
రామసముద్రం మండల కేంద్రంలోని ఎగువ హరిజనవాడలో మురికి కాలువలు క్లీన్ చేయలేదని ఆ కాలనీవాసులు ఆరోపించారు. కాలువలు అపరిశుభ్రంగా ఉండడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికైనా పంచాయతీ కార్యాలయంలోని అధికారులు ఈ కాలనీపై దృష్టిపెట్టి మురికి కాలువలను పరిశుభ్రత చేయాలని ఆదివారం స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్