శేషాద్రి హత్య కేసులో ఏడుగురి అరెస్ట్

4443చూసినవారు
మదనపల్లె శ్రీవారినగర్ ఈనెల25న సంచలనం రేకెత్తించిన పుంగనూరు శేషాద్రి (32) దారుణ హత్య కేసులో శుక్రవారం ఏడుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపారు. భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు తార స్థాయికి చేరి వర్గ విభేదాలతో ఈ హత్య జరిగినట్లు ఆయన తెలిపారు. గొల్లపల్లెకు చెందిన ఆనంద్, రాజశేఖర్, చరణ్, చెన్నారెడ్డి, మణికంఠ, మహేష్, నజీర్ ఖాన్ ఈ హత్య చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్