వేంపల్లి: గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి

82చూసినవారు
వేంపల్లి: గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి
గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి సాధ్యమని, అందుకు సిఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారని మండలం టిడిపి పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీలో టిడిపి నాయకుల కలిసి పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ. 10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు సిఎం చంద్రబాబు దృష్టి సారించారన్నారు.

సంబంధిత పోస్ట్