ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

67చూసినవారు
ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం
AP: ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది.

సంబంధిత పోస్ట్