మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి

313940చూసినవారు
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ప్రకటించారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలిపారు. కాగా, బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేనలో చేరారు.

సంబంధిత పోస్ట్